ప్రఖ్యాత టైమ్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్'గా మోదీ
- December 05, 2016
ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుకుంటున్న భారత ప్రధాని నరేంద్రమోదీ మరో ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత మ్యాగజీన్ టైమ్ నిర్వహించిన 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' ఆన్లైన్లో మోదీ అగ్రస్థానం సాధించారు. ఆదివారం అర్థరాత్రితో ముగిసిన ఈ పోల్లో అగ్రదేశాల అధినేతలను అధిగమించి.. 18శాతం ఓట్లతో మోదీ అగ్రస్థానంలో నిలిచారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. ట్రావెల్ ఏజెన్సీ మూసివేత..!!
- యూఏఈలో ఈ ఏడాది తొలిసారి 50°C నమోదు..!!
- ఆరు రోజుల్లోనే 38 వేల మంది సందర్శకులు..విశేష ఆదరణ..!!
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!







