ఒకరోజు సంతాప దినంగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..

- December 06, 2016 , by Maagulf
ఒకరోజు సంతాప దినంగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..

జయలలిత మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు సంతాప దినాన్ని ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను అవనతం చేయాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లలో రెండు నిమిషాలపాటు మౌనం పాటించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com