ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్నా చంద్రబాబు...
- December 08, 2016
నగదు రహిత లావాదేవీలపై జాతీయకమిటీ సమావేశం ముగిసిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఏపీ భవన్లో టీడీపీ ఎంపీలతో బాబు సమావేశం కానున్నారు. ఆపై సాయంత్రం 7 గంటలకు గడ్కరీ కుమార్తె రిసెప్షన్కు హాజరు అనంతరం విజయవాడ సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







