ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్నా చంద్రబాబు...

- December 08, 2016 , by Maagulf
ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్నా చంద్రబాబు...

నగదు రహిత లావాదేవీలపై జాతీయకమిటీ సమావేశం ముగిసిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఏపీ భవన్‌లో టీడీపీ ఎంపీలతో బాబు సమావేశం కానున్నారు. ఆపై సాయంత్రం 7 గంటలకు గడ్కరీ కుమార్తె రిసెప్షన్‌కు హాజరు అనంతరం విజయవాడ సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com