తగ్గిన పసిడి ధర
- December 10, 2016
బంగారం ధర మరింత పతనమైంది. ఇప్పటికే 10 నెలల కనిష్ఠానికి పడిపోయిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం నాటి ట్రేడింగ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.130 తగ్గి రూ.28,450 పలికింది. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడం, ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం బంగారం తగ్గుదలకు కారణమైందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర రూ.600 తగ్గి రూ.41,250 పలికింది.
ఇక అంతర్జాతీయంగా బంగారం ధర 0.92 పడిపోయి ఔన్సు 1,159.60 డాలర్లుగా నమోదైంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







