చంద్రబాబు యూ ఏ ఈ పర్యటన రద్దు
- December 10, 2016
ఎపికి తుపాను హెచ్చరిక కారణంగా, నోట్ల రద్దు సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారని అదికార వర్గాలు తెలిపాయి.విపత్తు నిర్వహణ అదికారులు, బ్యాంకుల అదికారులతో ఆయన టెలీకాన్ఫరెస్న్ నిర్వహించారు. అదికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.చంద్రబాబు బృందం దుబాయి పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా వర్ద తుపాను క్రమేపి బలపడుతోందని, అది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.తుపాను కదలికల ప్రకారం మచిలీపట్నం-నెల్లూరుల మధ్య ఈనెల 12వ తేదీ మధ్యాహ్నానికి తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. సోమవారం నాడు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







