నైజీరియాలో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగిపోయారు
- December 11, 2016
నైజీరియాలో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగిపోయారు. మారణహోమం సృష్టించారు. రద్దీగా ఉన్న ఓ మార్కెట్లో ఇద్దరు మహిళలు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో 45 మంది మృతి చెందారు. 33 మందికి గాయాలపాలయ్యారు. ఈ దాడికి పాల్పడినది బోకోహారమ్కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు. ఉగ్రవాదాన్ని నాశనం చేయాలని ప్రపంచంలోని దేశాలన్ని ప్రయత్నిస్తున్నా వాటి కార్యకలాపాలను మాత్రం ఆపలేకపోతున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









