నైజీరియాలో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగిపోయారు

- December 11, 2016 , by Maagulf
నైజీరియాలో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగిపోయారు

నైజీరియాలో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగిపోయారు. మారణహోమం సృష్టించారు. రద్దీగా ఉన్న ఓ మార్కెట్‌లో ఇద్దరు మహిళలు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో 45 మంది మృతి చెందారు. 33 మందికి గాయాలపాలయ్యారు. ఈ దాడికి పాల్పడినది బోకోహారమ్‌కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు. ఉగ్రవాదాన్ని నాశనం చేయాలని ప్రపంచంలోని దేశాలన్ని ప్రయత్నిస్తున్నా వాటి కార్యకలాపాలను మాత్రం ఆపలేకపోతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com