కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం...
- December 11, 2016
కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి నైరోబి-నైవిషా హైవేపై పెట్రోల్ ట్యాంకర్ వాహనాలను ఢీకొట్టి పేలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒక బస్సు సహా 10 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. సహాయ కార్యక్రమాలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







