వార్దా తుపాన్ ముప్పు ఏపీకి క్రమేనా తగ్గుతుంది
- December 11, 2016
వార్దా తుపాన్ ముప్పు ఏపీకి క్రమేనా తగ్గుతుంది. బంగాళాఖాతంలో ఉన్నతుపాన్ పశ్చిమనైరుతి దిశగా కదులుతోంది. తమిళనాడు వైపు వెళ్లిపోతోంది. చెన్నై వద్ద తీరం దాటే అవకావం ఉంది. ఇప్పుడు వార్దా అతి తీవ్ర తుపాన్గా మారింది. సోమవారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడ రేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







