కారు ధ్వంసం చేసి డబ్బు దొంగిలించిన ప్రవాసీయునికి జైలుశిక్ష

- December 11, 2016 , by Maagulf
కారు ధ్వంసం చేసి డబ్బు దొంగిలించిన ప్రవాసీయునికి జైలుశిక్ష

నిలిపి ఉన్న ఒక కారు నుండి డబ్బు దొంగిలించిన కేసులో  ప్రవాసీయ ముద్దాయికు దోహా క్రిమినల్ కోర్ట్ ఏడాది జైలుశిక్ష ఆ తర్వాత దేశం నుండి బహిష్కరణ విధించారు. ఈ కేసులో నిందితుడు ఒక షాపింగ్ మాల్ వెలుపల నిలిపి ఉంచిన వాహనం అద్దాలను పగలకొట్టి డబ్బుని అపహరించాడని ఆరోపణ నిరూపితమయ్యంది. మాల్ నుంచి తిరిగి వచ్చిన బాధితుడు తన కారు కిటికీ అద్దాలు ధ్వంసం కాబడినట్లు గుర్తించాడు. అలాగే కారులో ఉంచిన 36000 కతర్ రియాళ్ళు ఉన్న బ్యాగ్ మాయమైనట్లు కనుగొన్నాడు. దీంతో బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు ఎంతో అధునాతన సాంకేతిక పద్ధతిలో పోలీసు నేరస్థుని వేలిముద్రలను ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా చేపట్టింది నేరస్థుని వేలిముద్రలు బ్యాగ్ పై ఉన్న వాటితో సరిపోవడంతో  ప్రవాసియుండిని దోషిగా పట్టుకోవడానికి ఫోరెన్సిక్ సాక్ష్యం కీలకమయ్యంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com