కారు ధ్వంసం చేసి డబ్బు దొంగిలించిన ప్రవాసీయునికి జైలుశిక్ష
- December 11, 2016నిలిపి ఉన్న ఒక కారు నుండి డబ్బు దొంగిలించిన కేసులో ప్రవాసీయ ముద్దాయికు దోహా క్రిమినల్ కోర్ట్ ఏడాది జైలుశిక్ష ఆ తర్వాత దేశం నుండి బహిష్కరణ విధించారు. ఈ కేసులో నిందితుడు ఒక షాపింగ్ మాల్ వెలుపల నిలిపి ఉంచిన వాహనం అద్దాలను పగలకొట్టి డబ్బుని అపహరించాడని ఆరోపణ నిరూపితమయ్యంది. మాల్ నుంచి తిరిగి వచ్చిన బాధితుడు తన కారు కిటికీ అద్దాలు ధ్వంసం కాబడినట్లు గుర్తించాడు. అలాగే కారులో ఉంచిన 36000 కతర్ రియాళ్ళు ఉన్న బ్యాగ్ మాయమైనట్లు కనుగొన్నాడు. దీంతో బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు ఎంతో అధునాతన సాంకేతిక పద్ధతిలో పోలీసు నేరస్థుని వేలిముద్రలను ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా చేపట్టింది నేరస్థుని వేలిముద్రలు బ్యాగ్ పై ఉన్న వాటితో సరిపోవడంతో ప్రవాసియుండిని దోషిగా పట్టుకోవడానికి ఫోరెన్సిక్ సాక్ష్యం కీలకమయ్యంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







