రైల్ చార్జీలను పెంచే యోచనలో రైల్వే శాఖ ...
- December 12, 2016
రైల్వే శాఖ త్వరలో రైల్ చార్జీలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక భద్రత నిధి, రైల్వే ట్రాక్ ల బలోపేతం, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడం వంటి అవసరాల కోసం రూ. 1,19,183కోట్లు కేటాయించాలని రైల్వే శాఖ ఇటీవల ఆర్ధిక శాఖకు ఓ లేఖ రాసింది. కానీ రైల్వే శాఖ ప్రతిపాదనలు ఆర్ధిక శాఖ తిరస్కరించింది. దీంతో రైల్వే చార్జీలను పెంచడం తప్పని సరిని అని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







