పీవీ రాజేశ్వరరావు మృతి

- December 12, 2016 , by Maagulf
పీవీ రాజేశ్వరరావు మృతి

భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తనయుడు పీవీ రాజేశ్వరరావు సోమవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 60 ఏళ్లు. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజేశ్వరరావు తుదిశ్వాస విడిచారు.

కేసీఆర్‌ సంతాపం 
పీవీ రాజేశ్వరరావు మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com