మస్కట్ బ్యాంకు చోరీ కేసులో ముగ్గురు అనుమానితుల అరెస్ట్

- December 16, 2016 , by Maagulf
మస్కట్ బ్యాంకు చోరీ కేసులో ముగ్గురు అనుమానితుల అరెస్ట్

మస్కట్ : గతవారం డిసెంబర్ 8 వ తేదీన మస్కట్ లోని రుమాయిష్ శాఖలో బ్యాంక్ దోపిడీ కేసులో ముగ్గురు అనుమానితులను, బుధవారం మస్కట్ గవర్నరేట్ లోని  సీబ్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు  రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.దోచుకున్న నగదు మరియు ఆ చోరీకి ఉపయోగించిన రెండు ఆయుధాలను అనుమానస్పద అన్వేషణ క్రింది దొరికేయి. అనుమానితులను తదుపరి దర్యాప్తు విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ పంపించామని పోలీసులు తెలిపారు .ఈ ముగ్గురు  దొంగలలో, ఇద్దరి వద్ద  ఒక సాయుధ సెమీ ఆటోమేటిక్ ఆయుధం ఉంచుకొని బ్యాంకు సిబ్బంది నిత్యం వచ్చే  ప్రవేశ ద్వారం ద్వారా ఉదయం 8 గంటల సమయంలో  భవనం వెనుక ప్రవేశించి.150,000 రీల్స్  (1,426,570 డి హెచ్) ను అపహరించారు. ఈ దొంగతనంలో ఏ మరణాలు చోటుచేసుకోలేదు కానీ సిబ్బందిలో ఒకరు స్పృహ కోల్పోయారు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com