మస్కట్ బ్యాంకు చోరీ కేసులో ముగ్గురు అనుమానితుల అరెస్ట్
- December 16, 2016
మస్కట్ : గతవారం డిసెంబర్ 8 వ తేదీన మస్కట్ లోని రుమాయిష్ శాఖలో బ్యాంక్ దోపిడీ కేసులో ముగ్గురు అనుమానితులను, బుధవారం మస్కట్ గవర్నరేట్ లోని సీబ్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.దోచుకున్న నగదు మరియు ఆ చోరీకి ఉపయోగించిన రెండు ఆయుధాలను అనుమానస్పద అన్వేషణ క్రింది దొరికేయి. అనుమానితులను తదుపరి దర్యాప్తు విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ పంపించామని పోలీసులు తెలిపారు .ఈ ముగ్గురు దొంగలలో, ఇద్దరి వద్ద ఒక సాయుధ సెమీ ఆటోమేటిక్ ఆయుధం ఉంచుకొని బ్యాంకు సిబ్బంది నిత్యం వచ్చే ప్రవేశ ద్వారం ద్వారా ఉదయం 8 గంటల సమయంలో భవనం వెనుక ప్రవేశించి.150,000 రీల్స్ (1,426,570 డి హెచ్) ను అపహరించారు. ఈ దొంగతనంలో ఏ మరణాలు చోటుచేసుకోలేదు కానీ సిబ్బందిలో ఒకరు స్పృహ కోల్పోయారు .
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







