పపువా న్యూగినియాలో భారీ భూకంపం, 7.9గా నమోదు
- December 17, 2016
పపువా న్యూగినియాలో శనివారం భారీ భూకంపం సంభవించింది. భూకంపలేఖినిపై దీని తీవ్రత 8.0గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు ప్రకటించారు. తూర్పు రబవాల్లో 157 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారు. ఆస్తినష్టం, ప్రాణనష్టం గురించిన వివరాలు ఏమీ ఇంకా వెల్లడించలేదు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









