అమరవీరులకు బహ్రెయిన్ శ్రద్ధాంజలి
- December 20, 2016
అమరవీరుల సేవల్ని బహ్రెయిన్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా చెప్పారు. కమ్మెమరేసన్ డే సందర్భంగా కింగ్ హమాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ప్రాణాలొదిల్ని ప్రతి ఒక్కరూ దేశ ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కింగ్ హమాద్ అన్నారు. అమరవీరుల కుటుంబాల్ని ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ఎంతో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని ఆయన తెలియజేశారు. నవతరానికి అమరవీరులు మార్గదర్శకులుగా నిలుస్తారనీ, దేశ సేవ కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదని నిరూపించిన అమరవీరులు దేశానికి ఆదర్శమని కింగ్ హమాద్ కొనియాడారు. వారి త్యాగాలకు వెలకట్టలేమని, వారిలా ప్రతి ఒక్కరూ దేశభక్తితో, బాధ్యతతో వ్యవహరించినప్పుడే అమరవీరులకు ఘన నివాళి పలికినట్లవుతుందని కింగ్ హమాద్ అన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







