వలసదారుడికి ఐదేళ్ళ జైలు..
- December 22, 2016
ఓ మొబైల్ ఫోన్ దుకాణంలోకి చొరబడి, 25 మొబైల్ ఫోన్లను, 100 వాచ్లను, ఓ ల్యాప్టాప్తోపాటు కొంత నగదుని కాజేసిన కేసుకు సంబంధించి మొరాకోకి చెందిన ఓ వ్యక్తికి దోహా క్రిమినల్ కోర్టు ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతోపాటు దేశబహిష్కరణ శిక్ష కూడా విధించింది న్యాయస్థానం. ఐరన్ రాడ్తో ఓ షాపు డోర్ని బద్దలుగొట్టి, నిందితుడు ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. షాపు యజమాని ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు విచారణ చేపట్టి, నిందితుడ్ని కోర్టులో హాజరు పరచడం జరిగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







