“మా టీవీ” తెలుగులో నెం 1 ఎంటర్తైన్మెంట్ నెట్ వర్క్ గా ఎదిగింది
- September 06, 2015
తెలుగులో అనాది కాలంలోనే చాలా పాపులర్ అయిన “మా టీవీ” దినదినాభివృద్ది చెందుతూ తెలుగులో నెం 1 ఎంటర్తైన్మెంట్ నెట్ వర్క్ గా ఎదిగింది. అయితే ఇప్పుడు ఈ చానెల్ ని స్టార్ ఇండియా నెట్ వర్క్ సొంతం చేసుకుంది. ఆ మధ్య హైదరాబాద్ లో జరిగిన డీల్ లో స్టార్ గ్రూప్ సంస్థ మా టీవీని సుమారు 2500 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ మా టెలివిజన్ నెట్ వర్క్ లో నిమ్మగడ్డ ప్రసాద్ కు 65% ,మెగా ఫ్యామిలీకి 20% ,అక్కినేని నాగార్జునకు 10% , రిటైల్ ఇన్వెస్టర్లకు 5% శాతం వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వాటాల ప్రకారం 20% ఉన్న మెగా ఫ్యామిలీ కి రూ.500 కోట్లు, 10% ఉన్న నాగార్జునకు రూ.250 కోట్లు, 65% వాటా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ కు రూ.1625 కోట్లు, 5% ఉన్న రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.125 కోట్లు త్వరలోనే వాటా దారులకు చెందనున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







