పాస్పోర్టుకు కొత్త నిబంధన ప్రకటించిన కేంద్ర విదేశాంగశాఖ..
- December 23, 2016
కేంద్ర విదేశాంగశాఖ పాస్పోర్టుకు కొత్త నిబంధన ప్రకటించింది. ఆధార్కార్డును జనన ధ్రువీకరణ పత్రంగా స్వీకరిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. జనన ధ్రువీకరణ పత్రం లేనివారు పాస్పోర్టు పొందాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కేంద్ర విదేశాంగ తీసుకున్న తాజా నిర్ణయంతో జనన ధ్రువీకరణ పత్రం కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండాపోయింది. ఆధార్కార్డులో నమోదైన వివరాలనే పాస్పోర్టు అధికారులు జనన ధ్రువీకరణ పత్రంగా పరిగణిస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







