పీవీ జ్ఞానభూమిలో ప్రముఖుల ఘనంగా నివాళులర్పించారు..
- December 23, 2016
దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్థంతి సందర్భంగా పలువురు రాష్ట్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు నెక్లెస్రోడ్లోని పీవీ జ్ఞానభూమిలో ఘనంగా నివాళులర్పించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, కాంగ్రెస్ నేతలు వి.హన్మంతరావు, గీతారెడ్డి, లగడపాటి రాజగోపాల్ తదితరులు పీవీ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్దాంజలి ఘటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







