తగ్గిన పసిడి ధర

- December 24, 2016 , by Maagulf
తగ్గిన పసిడి ధర

నోట్లరద్దు దెబ్బకు బంగారం ధరలు రోజురోజుకు తీవ్రంగా పడిపోతున్నాయి. శనివారం సెన్సెక్స్ ముగిసే సమయానికి బంగారం రూ.50 తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 27,800 పలుకుతుండగా, వెండి కిలో ధర రూ. 38,810 పలుకుతోంది. కాగా, బంగారం ధరలు మరింత పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com