పులివెందులలో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న జగన్‌

- December 24, 2016 , by Maagulf
పులివెందులలో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న జగన్‌

కడప జిల్లాపులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ఆదివారం క్రిస్మస్‌ సంబురాలు ఘనంగా నిర్వహించారు. చర్చిలో ఏర్పాటు చేసిన ప్రార్థన కూటమిలో వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి.. తల్లి విజయమ్మ, సతీమణి భారతి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందారెడ్డి కూడా ఈ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రిస్మస్‌ కేక్‌ కోసి అందరికి పంపిణీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com