కారుణ్య నియామకాలపై తెలంగాణా ప్రభుత్వం సర్క్యులర్ జారీ

- December 25, 2016 , by Maagulf
కారుణ్య నియామకాలపై తెలంగాణా ప్రభుత్వం సర్క్యులర్ జారీ

ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే అతని వారసుడికి 10 రోజుల్లో ఉద్యోగం ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఓ సర్క్యులర్ జారీ అయింది. కారుణ్య నియామకాల​కు సంబంధించి ఈ సర్క్యులర్ జారీ అయింది. ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే అతని వారసుడి దరఖాస్తు అందిన 10 రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం సర్క్యులర్‌లో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com