లెఫ్టినెంట్ గవర్నర్గా 31న బాధ్యతలు చేపట్టనున్న అనిల్బైజల్
- December 29, 2016
దేశరాజధాని దిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులైన ఐఏఎస్ మాజీ అధికారి అనిల్ బైజల్ ఈనెల 31(శనివారం) పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. హైకోర్టు న్యాయమూర్తి సమక్షంలో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్గా బైజల్ నియామకాన్ని కాంగ్రెస్, అధికార పార్టీ ఆమ్ ఆద్మీ నేతలు స్వాగతించాయి. వ్యక్తిగత కారణాల వల్ల నజీబ్జంగ్ హఠాత్తుగా ఈనెల 22న లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జంగ్ రాజీనామాను బుధవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఆమోదం తెలిపి, కొత్త గవర్నర్గా అనిల్ బైజల్ ఎంపికను ఆమోదించారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







