అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి..

- December 29, 2016 , by Maagulf
అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి..

మహారాష్ట్రలోని పుణె నగరంలో గల ఓ బేకరీలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com