'శంషాబాద్'లో సందర్శకులపై ఆంక్షలు..
- December 29, 2016
శంషాబాద్ ఎయిర్పోర్టులోకి వచ్చే సందర్శకులపై శుక్రవారం నుంచి జనవరి 30 వరకు ఆంక్షలను అమలు చేస్తున్నామని జీఎంఆర్ ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. పౌరవిమానయాన భద్రతాఅధికారుల సూచనల మేరకు ఈ ఆంక్షలను అమలు చేస్తున్నామని చెప్పారు. సందర్శకులకు విక్రయించే టిక్కెట్లను నిలిపివేస్తున్నామని, వారిని కారు పార్కింగ్ వరకే అనుమతిస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









