టర్కీ లో 40 మంది ఐసిస్ ఉగ్రవాదుల నిర్బంధం
- December 30, 2016
తనఖీల్లో భాగంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న 40 మందిని అదుపులోకి తీసుకున్నట్టు టర్కీ పోలీసు అధికారులు తెలిపారు. ఈరోజు(శుక్రవారం) ఉదయం ఆర్మీ వాహనాలు, హెలికాప్టర్లు తరలిరాగా స్పెషల్ ఫోర్స్ పోలీసులు అదనా నగరంలో తనిఖీలు నిర్వహించారు. నిర్బంధంలోకి తీసుకున్న అనుమానితులకు ఉగ్రవాద సంస్థల్లో సభ్యత్వం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీళ్లు ఐఎస్కు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. 2015 నుంచి టర్కీలో ఐఎస్ ఉగ్రవాదులు, కుర్దిష్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







