ఆంధ్ర రాజధాని సంకుస్థాపనకు సింగపూర్ ప్రధాని

- September 09, 2015 , by Maagulf
ఆంధ్ర రాజధాని సంకుస్థాపనకు సింగపూర్ ప్రధాని

నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు సింగపూర్‌ ప్రధాని హాజరవుతారని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. సీఆర్‌డీఏకి ఆనుకుని ఉన్న గ్రామాల్లో భూములిచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారని, ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేయడం తగదని ఆయన హితవు పలికారు. రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు మొక్కలు నాటే కాంట్రాక్టులు ఇస్తామని మంత్రి చెప్పారు. ప్రకాశం బ్యారేజ్‌లో 5 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com