ఆంధ్ర రాజధాని సంకుస్థాపనకు సింగపూర్ ప్రధాని
- September 09, 2015
నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు సింగపూర్ ప్రధాని హాజరవుతారని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. సీఆర్డీఏకి ఆనుకుని ఉన్న గ్రామాల్లో భూములిచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారని, ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేయడం తగదని ఆయన హితవు పలికారు. రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు మొక్కలు నాటే కాంట్రాక్టులు ఇస్తామని మంత్రి చెప్పారు. ప్రకాశం బ్యారేజ్లో 5 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







