కుటుంబంలో 10మందిని చంపి తానూ ఆత్మహత్య యూపీలో దారుణం....
- January 05, 2017
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. అమేథీలోని మహ్నోవా ప్రాంతంలో ఉంటున్న 45 ఏండ్ల వయస్సున్న జమాలు తమ కుటుంబంలోని 12 మందికి పురుగుల మందు తాగించి తరువాత వారిలో 10 మందిని నరికి చంపి తానూ ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులలో 8మంది పిల్లలు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. కొన ఊపిరితో ఉన్న ఇద్దరిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే జమాలు ఎందుకింత అఘాయిత్యానికి పాల్పడ్డాడో తెలియాల్సి ఉంది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







