ఈనాడు' రామోజీరావుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక...!!

- January 05, 2017 , by Maagulf
ఈనాడు' రామోజీరావుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక...!!

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. వెన్నునొప్పు, వైరల్ ఫీవర్‌, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేరారు. సీనియర్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎన్‌వీ రావు, పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ నవనీతసాగర్‌ రెడ్డిల బృందం రామోజీరావుకు చికిత్స అందిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, బుధవారం స్వల్పంగా ఆహారం కూడా తీసుకున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com