విక్రమ్ సినిమా తన శరీరం నుంచి చాలా డిమాండ్ చేస్తోంది..అఖిల్
- January 07, 2017
విక్రమ్ సినిమా తన నుంచి చాలా డిమాండ్ చేస్తోందని హీరో అక్కినేని అఖిల్ అన్నారు. 'అఖిల్' తర్వాత ఆయన కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని తన పాత్ర కోసం కసరత్తులు ప్రారంభించినట్లు అఖిల్ ట్వీట్ చేశారు. నేటి నుంచి కొత్త వ్యాయామ షెడ్యూల్, డైట్ ఫాలోఅవుతున్నట్లు పేర్కొన్నారు. తర్వాతి సినిమా కోసం ఫిట్ అవ్వాల్సిన సమయమని పేర్కొన్నారు. విక్రమ్ సినిమా తన శరీరం నుంచి చాలా డిమాండ్ చేస్తోంది.. చాలా ఉత్సుకతగా ఉందని ట్వీట్ చేశారు. .
ఈ చిత్రంలో తమిళ నటి మేఘ ఆకాష్ను కథానాయికగా అనుకుంటున్నట్లు సమాచారం.
విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన '24' చిత్రం ఇటీవల విడుదలైంది. సూర్య, సమంత, నిత్యామేనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ









