కశ్మీరీ రోగన్ జోష్
- January 07, 2017
కావలసిన పదార్థాలు: నూనె - 5 టే.స్పూన్లు, యాలకులు - 5, లవంగాలు - 4, దాల్చిన చెక్క - చిన్న ముక్క, బిరియాని ఆకు - 1, ఉల్లిపాయ - 1 (సన్నగా ముక్కలు తరగాలి), మటన్ - కిలో (లెగ్ పీస్), వెల్లుల్లి - 6 అల్లం ముక్క - ఒక అంగుళం (సన్నగా తరగాలి), జీలకర్ర పొడి - 2 టీస్పూన్లు, కారం - ఒకటిన్నర టీస్పూను, గరంమసాలా - ఒకటిన్నర టీస్పూను, టమాటాలు - 2 (ముద్ద చేసుకోవాలి), పెరుగు - 3 టే.స్పూన్లు, కొత్తిమీర - గుప్పెడు, మెంతిపొడి - పావు టీస్పూను.
తయారీ విధానం: బాండీలో నూనె వేడిచేసి యాలకులు, దాల్చిన చెక్క, బిరియాని ఆకు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిముక్కలు వేసి గోధుమ రంగు వచ్చేవరకూ వేయించి అల్లం వెల్లుల్లి వేసి తిప్పాలి. అలా 30 నిమిషాలు ఉడకబెట్టి ఉప్పు, కారం, మెంతి పొడి, గరం మసాలా వేసి కలపాలి. చివర్లో టమాటో గుజ్జు వేసి కలిపి చిన్న మంట మీద ఉడికించాలి. ముక్కలు మెత్తగా ఉడికాక కొత్తిమీర చల్లి దించేయాలి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







