ఢిల్లీలో గో ఎయిర్ విమానం అత్యవసర లాండింగ్
- January 11, 2017
ఢిల్లీ నుంచి బగ్డోగ్రాకు వెళ్తున్న గో ఎయిర్వేస్ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్ తీసుకోగానే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. సాంకేతిక లోపం వల్లే విమానాన్ని అత్యవసరంగా దించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. విమానంలోని 158 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







