పన్నీర్సెల్వం భేటీ చంద్రబాబుతో...
- January 12, 2017
అమరావతి: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం విమనాశ్రయానికి చేరుకున్న పన్నీర్కు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ అయిన పన్నీర్ సెల్వం తమిళనాడుకు తెలుగు గంగ నీటి పంపిణీ అంశంపై చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఇతర రాజకీయ అంశాలను సైతం చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







