పన్నీర్సెల్వం భేటీ చంద్రబాబుతో...
- January 12, 2017
అమరావతి: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం విమనాశ్రయానికి చేరుకున్న పన్నీర్కు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ అయిన పన్నీర్ సెల్వం తమిళనాడుకు తెలుగు గంగ నీటి పంపిణీ అంశంపై చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఇతర రాజకీయ అంశాలను సైతం చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







