రేపే జీఎస్టీపై కీలక సమావేశం
- January 15, 2017
కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలోని వస్తు, సేవలపన్ను(జీఎస్టీ) కౌన్సిల్ కీలక సమావేశం సోమవారం జరగనుంది. జీఎస్టీ నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆధికార పంపిణీ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. కౌన్సిల్ ఏర్పడిన తర్వాత అధికారాల పంపిణీపై సమావేశం కావడం ఇది తొమ్మిదోసారి. ఈ అన్ని సమావేశాల్లో ఇదే అతిపెద్ద అజెండా ఉంటోంది. జనవరి 4న జరిగిన సమావేశంలో రూ.1.5కోట్లు టర్నోవర్ ఉన్న అసెసీలపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఏకపక్షంగా నియంత్రణ ఉండాలని పట్టుబట్టాయి. కానీ కేంద్రం కూడా అధికారాలను నిట్ట నిలువునా చీల్చేందుకు సిద్ధంగా లేదు. మరోపక్క జైట్లీ కూడా ఒక్కో ట్యాక్స్ చెల్లింపుదారుడిని రెండు ఏజన్సీలతో మదింపు చేయడానికి సుమఖంగా లేరు. దీనిపై గత వారం జైట్లీ మాట్లాడుతూ ఈ సమావేశంలోనైనా చిక్కుముడులు వీడి జీఎస్టీ ముందుకొస్తుదని భావిస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









