మోహన్ బాబు కార్ అద్దాలు ధ్వంసం చేసారు..
- January 17, 2017
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కు సంక్రాంతి రోజున చేదు అనుభవం ఎదురయ్యింది. సంక్రాంతి వేడుకుల్లో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లా పుల్లయ్యగారి పల్లె కు తన కూతురు లక్ష్మి మంచు తో కలిసి వెళ్ళాడు. జల్లెకట్టు క్రీడను తిలకించేందుకు అక్కడికి చేరుకోగా , అతని కార్ అద్దాలు కొందరు ఆకతాయిలు ధ్వసం చేసారు..
ఇది అభిమానుల అత్యుత్సాహమా లేక, ఎవరైనా గిట్టని వాళ్లు కావాలనే కారు అద్దాలు పగులగొట్టారా అన్నది తెలియరాలేదు. ఈ విషయాన్ని లైట్ తీసుకున్న మోహన్ బాబు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఆనందించారు. ఇక తన ఇద్దరి కొడుకుల చిత్రాలు వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్నాయి..విష్ణు లాక్కున్నోడు గా ఫిబ్రవరి 3 న వస్తుంటే , గుంటూరోడు గా మంచు మనోజ్ ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .
తాజా వార్తలు
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!







