యాప్ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు త్వరలో..
- January 17, 2017
ఆన్లైన్లో రూ.300 టిక్కెట్ల సంఖ్యను 6 నుంచి 10కి పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) నిర్ణయం తీసుకుంది. మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్లో అధికారులతో ఈవో సాంబశివరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలను తీసుకున్నారు. గతంలో ఒకసారి ఒక్కొక్కరు 6 టికెట్ల చొప్పున మాత్రమే అవకాశం ఉంది. మరో 45రోజుల్లో మొబైల్ అప్లికేషన్ రూపొందిస్తున్నట్లు ఈవో సాంబశివరావు తెలిపారు. యాప్ ద్వారా గదులు, టికెట్లు, ఈ-విరాళాలకు మరింత సులభతరం అవుతుందన్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!







