ముసున్నహ్ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు..
- January 18, 2017
మంగళవారం మధ్యాహ్నం స్థానిక ముసున్నహ్ సమీపంలోని ఒక పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ తో సహా నల్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి ఈ ప్రమాదం గూర్చి మాట్లాడుతూ,వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ రోడ్డుపై విన్యాసాలు ప్రదర్శిస్తూ ప్రయాణిస్తున్నాడని, అకస్మాత్తుగా 4 డబ్ల్యూడీ వాహనంపై ఆ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని తెలిపారు.ఈ వాహనంలోని నల్గురు పాఠశాల విద్యార్థులతో ఈ వాహనం పల్టీ కొట్టి ఒక స్థిరమైన వస్తువుని డీ కొని ఆగింది. ఈ ప్రమాదానికి కారణమైన గాయపడిన డ్రైవర్ ను అరెస్టు చేశారు. నల్గురు అబ్బాయిలకు తీవ్ర గాయాల కావడంతో వారిని ముసున్నహ్ లోని ఒక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









