సంప్రదాయ క్రీడ కోసం తారల దీక్ష
- January 20, 2017
తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై నిషేధాన్ని నిరసిస్తూ మెరీనా బీచ్లో యువత గత కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తోంది. వారికి సినీ ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలోనే సూపర్స్టార్ రజనీకాంత్, సూర్య, అజిత్ తదితరులు మెరీనా బీచ్లో ఆందోళనలో పాల్గొన్నారు. యువతకు మద్దతుగా మరి కొంతమంది అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టనున్నారని సమాచారం. జల్లికట్టుకు మద్దతుగా ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ ఉపవాస దీక్షలో పాల్గొంటానని ప్రకటించారు. నటులు కమల్హాసన్, లారెన్స్, విశాల్ తదితరులు యువత చేస్తున్న శాంతియుత ఆందోళనకు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.


తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







