ఎమిరేట్స్ విమానయాన 'లిటరేచర్ ఫెస్టివల్ టిక్కెట్లు' విక్రయానికి సిద్ధం
- January 20, 2017
ఖతార్ : తొమ్మిదవ ఎమిరేట్స్ విమానయాన సాహిత్య ఉత్సవ టిక్కెట్లు అమ్మకానికి సిద్ధంగా ఇపుడు ఉన్నాయని నిర్వాహకులు ప్రకటించారు. వార్షిక సాహిత్య కోలాహలం దుబాయ్, యూఏఈ లోని ప్రముఖ్ రచయితలు అతిధులుగా రానున్నారు. ఈ ఏడాది మార్చి 3 వ తేదీ నుండి11 వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవం జరగనుంది. ' నాట్ తో బి మిస్డ్ ' కదా ఘనాపాటి జెఫ్రీ ఆర్చర్ పుస్తకంతో పాటు కాదే రీచ్ రచించిన' క్వీన్ అఫ్ క్రైమ్ " రచయితలు సమావేశాలలో పాల్గొననున్నారు. ఎమిరేట్ ప్రముఖ రచయిత డాక్టర్ హమద్ అల్ హమ్మద్య్ , ప్రముఖ కవి మౌరిడ్ బర్గ్ఔటై మరియు పలు అవార్డుఅను గెలుచుకున్న పాత్రికేయుడు క్రిస్టినా లాంబ్ ఈ లిటరేచర్ ఫెస్టివల్ లో పాల్గొననున్నారని ఒక పత్రికా ప్రకటనలో తెలియచేసింది. 2017 మార్చి నెల మొదటి వారంలో జరిగే ఈ కార్యక్రమానికి యుఎఇకి చెందిన 160 రచయితలు కంటే ఎక్కువ మంది హాజరుకానున్నారు.వీరిలోయూఏఈ మరియు అరబ్ ప్రపంచం నుండి పలువురు రానున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







