తమిళనాడు సంప్రదాయాలను గౌరవిస్తాం: మోదీ...
- January 21, 2017
దిల్లీ: తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. జల్లికట్టు నిర్వహణకు మద్దతుగా తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మోదీ స్పందించారు. తమిళనాడు సంప్రదాయాలను గౌరవిస్తామని తెలిపారు. తమిళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తమిళుల మనోభావాలకు అద్దంపట్టే జల్లికట్టుకు అనుమతివ్వాలని కోరుతూ చెన్నై మెరీనా బీచ్లో గత ఐదు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









