దుబాయ్ లో జనవరి 27న 'నిర్వాణా 2017'
- January 21, 2017
నిర్వాణా 2017 పేరుతో దుబాయ్ టెన్నిస్ స్టేడియంలో జనవరి 27న భారీ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి మీడియా డాక్టర్ సైయాద్ పహాడ్ అసోసియేటెడ్గా వ్యవహరిస్తుండడం గమనించదగ్గది. లెజెండరీ పెర్ఫీమెన్సెస్ ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. గ్రామీ అవార్డ్ విన్నర్, తబలా మాస్టర్ ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, అవార్డ్ విన్నింగ్ సింగర్ మరియు కంపోజర్ శంకర్ మహదేవన్, ఇండియన్ జాజ్ గాడ్ఫాదర్ లూయిస్ బ్యాంక్స్ తదితరుల ప్రదర్శనలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి. సైయాద్ పహాడ్ని ఫోన్ నెంబర్ లేదా ఇ-మెయిల్ అడ్రస్లో సంప్రదించవచ్చు. బల్క్ టిక్కెట్లపై డిస్కౌంట్ లభిస్తుంది. ప్రముఖులను కలిసే అవకాశం కూడా ఉంది. లెజెండ్స్తో ఇంటర్వ్యూ చేసే అవకాశం మరో ప్రధాన ఆకర్షణ. టిక్కెట్ ధరలు 75, 125, 350, 700, 1500, 1750 గా ఉన్నాయి. డ్రాగన్ మార్ట్, ఆర్ఎన్హెచ్ ్గరూప్ ఈ ఈవెంట్ని స్పాన్సర్ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









