దుబాయ్ లో జనవరి 27న 'నిర్వాణా 2017'

- January 21, 2017 , by Maagulf

నిర్వాణా 2017 పేరుతో దుబాయ్‌ టెన్నిస్‌ స్టేడియంలో జనవరి 27న భారీ ఈవెంట్‌ జరగనుంది. ఈ కార్యక్రమానికి మీడియా డాక్టర్‌ సైయాద్‌ పహాడ్‌ అసోసియేటెడ్‌గా వ్యవహరిస్తుండడం గమనించదగ్గది. లెజెండరీ పెర్ఫీమెన్సెస్‌ ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. గ్రామీ అవార్డ్‌ విన్నర్‌, తబలా మాస్టర్‌ ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌, అవార్డ్‌ విన్నింగ్‌ సింగర్‌ మరియు కంపోజర్‌ శంకర్‌ మహదేవన్‌, ఇండియన్‌ జాజ్‌ గాడ్‌ఫాదర్‌ లూయిస్‌ బ్యాంక్స్‌ తదితరుల ప్రదర్శనలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి. సైయాద్‌ పహాడ్‌ని ఫోన్‌ నెంబర్‌ లేదా ఇ-మెయిల్‌ అడ్రస్‌లో సంప్రదించవచ్చు. బల్క్‌ టిక్కెట్లపై డిస్కౌంట్‌ లభిస్తుంది. ప్రముఖులను కలిసే అవకాశం కూడా ఉంది. లెజెండ్స్‌తో ఇంటర్వ్యూ చేసే అవకాశం మరో ప్రధాన ఆకర్షణ. టిక్కెట్‌ ధరలు 75, 125, 350, 700, 1500, 1750 గా ఉన్నాయి. డ్రాగన్‌ మార్ట్‌, ఆర్‌ఎన్‌హెచ్‌ ్గరూప్‌ ఈ ఈవెంట్‌ని స్పాన్సర్‌ చేస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com