దుబాయ్ లో జనవరి 27న 'నిర్వాణా 2017'
- January 21, 2017
నిర్వాణా 2017 పేరుతో దుబాయ్ టెన్నిస్ స్టేడియంలో జనవరి 27న భారీ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి మీడియా డాక్టర్ సైయాద్ పహాడ్ అసోసియేటెడ్గా వ్యవహరిస్తుండడం గమనించదగ్గది. లెజెండరీ పెర్ఫీమెన్సెస్ ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. గ్రామీ అవార్డ్ విన్నర్, తబలా మాస్టర్ ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, అవార్డ్ విన్నింగ్ సింగర్ మరియు కంపోజర్ శంకర్ మహదేవన్, ఇండియన్ జాజ్ గాడ్ఫాదర్ లూయిస్ బ్యాంక్స్ తదితరుల ప్రదర్శనలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి. సైయాద్ పహాడ్ని ఫోన్ నెంబర్ లేదా ఇ-మెయిల్ అడ్రస్లో సంప్రదించవచ్చు. బల్క్ టిక్కెట్లపై డిస్కౌంట్ లభిస్తుంది. ప్రముఖులను కలిసే అవకాశం కూడా ఉంది. లెజెండ్స్తో ఇంటర్వ్యూ చేసే అవకాశం మరో ప్రధాన ఆకర్షణ. టిక్కెట్ ధరలు 75, 125, 350, 700, 1500, 1750 గా ఉన్నాయి. డ్రాగన్ మార్ట్, ఆర్ఎన్హెచ్ ్గరూప్ ఈ ఈవెంట్ని స్పాన్సర్ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







