కొత్త మరసాలత్ టాక్సీల తుది డిజైన్ ఖరారు..
- January 25, 2017
కొత్త మరసాలత్ టాక్సీలు తుది డిజైన్ ఖరారు కాబడినట్లు అధికారికంగా ప్రకటించే ముందు బాధ్యత గల అధికారుల నుంచి తుది ఆమోదం కోసం వేచి ఉన్నట్లు మరసాలత్ ముఖ్యులు అహ్మద్ బిన్ ఆలీ అల్ బాలుషి చెప్పారు. ఈ సంవత్సరం మరసాలత్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కనీసం 500 టాక్సీల నిర్వహణను ప్రకటించింది, 2017 చివరి నాటికి అన్ని టాక్సీలలో మీటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఒమన్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ రవాణా సమాచార మంత్రి డా అహ్మద్ అల్ ఫుతైషి మద్దతుతో సెమినార్ నిర్వహించబడింది. అల్ బాలుషి టాక్సీ నమూనాలు పూర్తి కాబడ్డాయని ఆఖరి ఆమోదాలు కోసం వేచి ఉన్నట్లు ఆయన చెప్పారు.మరసాలత్ టాక్సీలు బయటి డిజైన్ పూర్తికాబడిందని , కేవలం బాధ్యత గల సంస్థల నుంచి అనుమతి కోసం వేచి ఉన్నామని మరసాలత్ ముఖ్యులు పేర్కొన్నారు. మొదటి దశ నిర్వహణను మస్కట్ గవర్నేట్ పరిధిలో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం,వాణిజ్య కేంద్రాలు లో పిలిచే అంత అందుబాటులో ఉంటుందన్నారాయన.మరసాలత్ మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 150 వాణిజ్య కేంద్రాలలో వద్ద 200 టాక్సీలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







