2017 పద్మశ్రీ విజేతలు..

- January 25, 2017 , by Maagulf
2017 పద్మశ్రీ విజేతలు..

 2017 సంవత్సరానికి పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. పద్మశ్రీ పురస్కారం వరించిన ప్రముఖులు

* తమిళనాడుకు చెందిన వైద్యురాలు సునితి సాల్మన్‌కు మరణానంతరం పద్మశ్రీ పురస్కారం. 
 * గుజరాత్‌కు చెందిన వైద్యుడు సుబ్రతో దాస్‌ 
 * వందకు పైగా వంతెనలు నిర్మించిన సేతు బంధు గిరీష్‌ భరద్వాజ్‌ 
 * ఒలింపిక్స్‌లో ప్రతిభ కనబర్చిన జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ 
 * పారాలింపిక్‌ స్వర్ణ పతక విజేత మరియప్పన్‌ తంగవేలు

* అగ్నిరక్షక్‌ బిపిన్‌ గనత్ర 
 * మధ్యప్రదేశ్‌కు చెందిన 91 ఏళ్ల గైనకాలజిస్ట్‌ భక్తి యాదవ్‌ 
 * నేపాల్‌కు చెందిన సామాజిక సేవకురాలు అనురాధ కోయిరాలా 
 * పంజాబ్‌కు చెందిన ఎకో బాబా బల్బీర్‌సింగ్‌ సీచేవాల్‌ 
 * గుజరాత్‌కు చెందిన రైతు జెనాబాయ్‌ దుర్గాబాయ్‌ పటేల్‌

* విద్యారంగంలో అమెరికాకు చెందిన అనంత్‌ అగర్వాల్‌ 
 * చేనేత ఆసు యంత్రం రూపొందించిన చింతకింది మల్లేశం 
 * కలరిపయట్టు నిపుణురాలు మీనాక్షిఅమ్మ 
 * కోటి మొక్కలు నాటిన ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్య 
 * బైక్‌ అంబులెన్స్‌ రూపకర్త కరీముల్‌ హక్‌

* కర్ణాటకకు చెందిన అంధ క్రికెటర్‌ శేఖర్‌ నాయక్‌ 
 * విద్యారంగంలో అనంత్‌ అగర్వాల్‌ 
 * కర్ణాటకకు చెందిన జానపద గాయని సుక్రి బొమ్మగౌడ 
 * కళలు, సాహిత్యం, విద్య విభాగంలో అసోంకు చెందిన ఎలి అహ్మద్‌ 
 * సంగీతంలో ఒడిశాకు చెందిన జితేంద్ర హరిపాల్‌ 
 * మహారాష్ట్రకు చెందిన స్వచ్ఛదూత్‌ మాపుష్కర్‌.

 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com