ఐఫోన్ యూజర్లకు శుభవార్త..
- January 25, 2017
యాపిల్ ఐఫోన్ వినియోగదార్లకు శుభవార్త. ఇక మీదట వాట్సప్ నుంచి మీరు పంపాల్సిన సందేశాలకు అంతర్జాలం అవసరం లేదు. ఇప్పటికే ఈ ఫీచర్ను కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొత్తగా యాపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లకు కూడా వర్తించే విధంగా తీర్చిదిద్దారు.
అయితే ఈ ఫీచర్ను ఐఓఎస్ వెర్షన్ 4.2017.0200 గా ఉన్న ఫోన్లకు అందజేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఐఫోన్లను అప్డేట్ చేసుకోవటం వలన ఈ ఆఫర్ను పొందొచ్చని సంస్థ తెలిపింది. వాట్సాప్ సంస్థ ఈ మధ్యనే కొత్తగా వీడియో కాల్ ఆప్షన్ను ప్రవేశపెట్టింది.
ఇప్పటి వరకు వాట్సాప్లో ఒకసారి కేవలం పది ఫొటోలను మాత్రమే ఇతరులకు పంపడానికి వీలుండేది. ఇప్పుడు ఒకేసారి 30 ఫొటోలను పంపేవిధంగా కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టినట్లు సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







