ఐఫోన్ యూజర్లకు శుభవార్త..
- January 25, 2017
యాపిల్ ఐఫోన్ వినియోగదార్లకు శుభవార్త. ఇక మీదట వాట్సప్ నుంచి మీరు పంపాల్సిన సందేశాలకు అంతర్జాలం అవసరం లేదు. ఇప్పటికే ఈ ఫీచర్ను కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొత్తగా యాపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లకు కూడా వర్తించే విధంగా తీర్చిదిద్దారు.
అయితే ఈ ఫీచర్ను ఐఓఎస్ వెర్షన్ 4.2017.0200 గా ఉన్న ఫోన్లకు అందజేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఐఫోన్లను అప్డేట్ చేసుకోవటం వలన ఈ ఆఫర్ను పొందొచ్చని సంస్థ తెలిపింది. వాట్సాప్ సంస్థ ఈ మధ్యనే కొత్తగా వీడియో కాల్ ఆప్షన్ను ప్రవేశపెట్టింది.
ఇప్పటి వరకు వాట్సాప్లో ఒకసారి కేవలం పది ఫొటోలను మాత్రమే ఇతరులకు పంపడానికి వీలుండేది. ఇప్పుడు ఒకేసారి 30 ఫొటోలను పంపేవిధంగా కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టినట్లు సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







