భారత్ ఆరోస్థానంలో...
- January 26, 2017
వాషింగ్టన్: ప్రపంచంలోని తొలి ఎనిమిది శక్తిమంతమైన దేశాల్లో భారత్కు ఆరోస్థానం దక్కింది. అత్యంత శక్తిమంతమైన 8 దేశాల జాబితాను అమెరికాకు చెందిన మేగజైన్ తాజాగా పేర్కొంది. తొలి స్థానంలో అమెరికానే నిలిచింది. చైనా, జపాన్లు సంయుక్తంగా రెండో స్థానాన్ని దక్కించుకున్నాయి. రష్యా నాలుగు, జర్మనీ ఐదు స్థానాలతో భారత్ కంటే ముందున్నాయి. ఇరాన్ ఏడు, ఇజ్రాయెల్ ఎనిమిదో స్థానం దక్కించుకున్నాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









