భారత్ ఆరోస్థానంలో...
- January 26, 2017
వాషింగ్టన్: ప్రపంచంలోని తొలి ఎనిమిది శక్తిమంతమైన దేశాల్లో భారత్కు ఆరోస్థానం దక్కింది. అత్యంత శక్తిమంతమైన 8 దేశాల జాబితాను అమెరికాకు చెందిన మేగజైన్ తాజాగా పేర్కొంది. తొలి స్థానంలో అమెరికానే నిలిచింది. చైనా, జపాన్లు సంయుక్తంగా రెండో స్థానాన్ని దక్కించుకున్నాయి. రష్యా నాలుగు, జర్మనీ ఐదు స్థానాలతో భారత్ కంటే ముందున్నాయి. ఇరాన్ ఏడు, ఇజ్రాయెల్ ఎనిమిదో స్థానం దక్కించుకున్నాయి.
తాజా వార్తలు
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు









