భారత్ ఆరోస్థానంలో...
- January 26, 2017
వాషింగ్టన్: ప్రపంచంలోని తొలి ఎనిమిది శక్తిమంతమైన దేశాల్లో భారత్కు ఆరోస్థానం దక్కింది. అత్యంత శక్తిమంతమైన 8 దేశాల జాబితాను అమెరికాకు చెందిన మేగజైన్ తాజాగా పేర్కొంది. తొలి స్థానంలో అమెరికానే నిలిచింది. చైనా, జపాన్లు సంయుక్తంగా రెండో స్థానాన్ని దక్కించుకున్నాయి. రష్యా నాలుగు, జర్మనీ ఐదు స్థానాలతో భారత్ కంటే ముందున్నాయి. ఇరాన్ ఏడు, ఇజ్రాయెల్ ఎనిమిదో స్థానం దక్కించుకున్నాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







