వినియోగదారులకు వినోదం కల్పించేందుకు దుబాయ్ టాక్సీ ప్రణాళిక..
- January 27, 2017
దుబాయ్ ప్రణాళిక 2021 లో భాగంగా నివాసితులకు ఆనందం తీసుకువస్తానని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ దుబాయ్ టాక్సీ సంస్థ (డీటీసీ) పలువురు ఖాతాదారులకు వినియోగదారులకు సంతోషం కల్గించే విషయాలు తెలియచేసేలా ఒక పరిధికి లోబడి వర్క్షాపులు నిర్వహించారు.ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గన్నవారికి ఇంటర్ కాంటినెంటల్ ఫెస్టివల్ సిటీ హోటల్లో వర్క్షాప్ సమయంలో సత్కరించబడ్డారు. దర్శకులు మరియు డిటిసి నిర్వాహకులు దుబాయ్ ప్రణాళిక 2021 కొరకు ఆతిధ్యం ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా ఈ వర్క్ షాప్ జరిగింది. పలువురు ధీబిజ్ హాజరయ్యారు.రిసోర్సెస్ అండ్ డైరెక్టర్ అబ్దుల్లా ఇబ్రహీం అల్ మీర్, "వర్క్ వంటి ప్రామాణిక టాక్సీ, డిటిసి యొక్క ప్రాముఖయ సేవలలో అనేక కోణాలు గూర్చి చర్చించారు మాశవీర్ లో సురక్షితంగా వాహనం నడపాలని ఈ సందర్భంగా సూచించారు. పాఠశాల రవాణా సేవలను డిటిసి సమర్ధవంతంగా నిర్వహించామని తరచుగా వినియోగదారుల సేవలకె డిటిసి సేవలను పరపతి చేయడానికి మరియు అవసరాలను ఖాతాదారులకు అంచనాలను అందుకోవడంలో పాత్ర గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు.ఖాతాదారులకు అనుకూలమైన వాతావరణంలో వినియోగదారుల్లో ఆనందం మరియు అనుకూల అవసరాలకు తీర్చేందుకు ఉద్దేశించిన విధానాలు ఏర్పరాచాలని ప్రస్తుత మరియు భవిష్యత్తు ప్రణాళికలు మరియు ప్రాజెక్టులు అనుసంధానించబడ్డాయిని అందుకు ఆర్.టి.ఎ మూడో వ్యూహాత్మక లక్ష్యం (పీపుల్స్ హ్యాపీనెస్) ఒక ఆచారంగా మారిందని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







