ఎన్టీఆర్ కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారైంది...
- January 27, 2017
హైదరాబాద్: ఎన్టీఆర్ కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారైంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా సీకే మురళీధరన్ను ఇటీవల ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఫిబ్రవరి 10న పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. రెగ్యులర్ షూటింగ్ 15 నుంచి ప్రారంభించనున్నట్లు నందమూరి కల్యాణ్రామ్ తన ఫేస్బుక్ ద్వారా తెలిపారు. ఈ చిత్రానికి 'జై.. లవ కుశ..' పేరు పరిశీలనలో ఉంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్పై కల్యాణ్రామ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ తన కెరీర్లో తొలిసారిగా ఇందులో త్రిపాత్రాభినయం చేయనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







