దాసరికి ప్రముఖుల పరామర్శ...
- January 31, 2017
హైదరాబాద్: మూత్రపిండాలు, వూపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ప్రముఖ సినీ దర్శకులు దాసరి నారాయణరావు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత డయాలసిస్, వెంటిలేటర్ ద్వారా సపోర్టు చికిత్స అందిస్తున్నామని దానికి ఆయన స్పందిస్తున్నారని కిమ్స్ ఆసుపత్రి ఎండీ బొల్లినేని భాస్కరరావు తెలిపారు. దాసరిని సినీనటుడు మోహన్బాబు, నటి జయసుధ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆసుపత్రిలో పరామర్శించారు. నిన్న దాసరి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గానే అల్లు అరవింద్ తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







