దాసరికి ప్రముఖుల పరామర్శ...
- January 31, 2017
హైదరాబాద్: మూత్రపిండాలు, వూపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ప్రముఖ సినీ దర్శకులు దాసరి నారాయణరావు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత డయాలసిస్, వెంటిలేటర్ ద్వారా సపోర్టు చికిత్స అందిస్తున్నామని దానికి ఆయన స్పందిస్తున్నారని కిమ్స్ ఆసుపత్రి ఎండీ బొల్లినేని భాస్కరరావు తెలిపారు. దాసరిని సినీనటుడు మోహన్బాబు, నటి జయసుధ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆసుపత్రిలో పరామర్శించారు. నిన్న దాసరి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గానే అల్లు అరవింద్ తెలిపారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









