ఎల్లుండే ఎన్నికలు పంజాబ్, గోవాలో...
- February 02, 2017
పంజాబ్, గోవాలో ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటలే సమయం ఉండడంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రచార గడువు ముగియనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో శనివారం పోలింగ్ జరగనుంది. పంజాబ్లోని 117 స్థానిలకు, గోవాలోని 40 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్లో 22,600 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోటి 92 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గోవాలోని 1642 పోలింగ్ కేంద్రాల్లో 10 లక్షల 85వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







